శూద్రుడిని పరీక్షించిన శ్రీమహావిష్ణువు
ఒక శూద్రుడు ఉండేవాడు. అతనికి ‘ఆశ’ అనేదే లేదు. దొరికిన దానితో తృప్తి పడేవాడు. ఆకుకూరలు తిని, బజారులో రాలిన ఆహారపు గింజలను ఏరుకొని, పొలాలలో వదిలివేసిన వరిధాన్యపు కంకులను సేకరించుకుని బ్రతికేవాడు.అతని వద్ద పాతవి, చిరిగిన రెండు వస్త్రాలు మాత్రమే ఉండేవి. గిన్నెలు వంటి పాత్రలు కూడా ఉండేవి కావు. అయినా అతనికి పరాయి సొమ్ము మీద ఆశ లేదు. శ్రీహరి ఆ శూద్రుడిని పరీక్షించాలని భావించి, రెండు కొత్త వస్త్రాలను తీసుకువెళ్ళి, నది వద్ద …
శూద్రుడిని పరీక్షించిన శ్రీమహావిష్ణువు Read More »