కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటెశ్వర స్వామి – సప్త గిరులు

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటెశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో ఏడు కొండలు కలవు.
వీటినే సప్త గిరులు అని అంటారు.
అవి.
1 శేషాద్రి
2 నీలాద్రి
3 గరుడాద్రి
4 అంజనాద్రి
5 వృషభాద్రి
6 నారాయణాద్రి
7 వేంకటాద్రి

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.